Wednesday, April 23, 2025

ఓటేసిన ప్రముఖులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి బారులు తీరారు. రాజకీయ ప్రముఖులతో పాటు పలువురు అధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మాజీ మంత్రి పువ్వాడ దంపతులు అజయ్ కుమార్, సతీమణి పువ్వాడ వసంతలక్ష్మీ, ఎమ్మెల్యే దంపతులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి జ్యోతమ్మ, మల్కాజిగిరి పార్లమెంటు బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్-జమున దంపతులు, మహ బూబ్ నగర్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డికె అరుణ, మహబూబ్ నగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జి.రవి నాయక్, కొమరం భీం జిల్లా ఎస్ పి సురేష్ కుమార్, తదితరలు ఓటును వినియోగించుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News