Monday, April 28, 2025

కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి తప్పించుకున్న గోల్డ్ స్మగ్లర్…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 600 గ్రాముల బంగారంస్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి స్మగ్లర్ బయటకు వచ్చారు. బంగారం తెస్తుండగా సిఐఎస్‌ఎఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. సిఐఎస్‌ఎఫ్ అధికారులు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News