Wednesday, April 23, 2025

పవన్ కల్యాణ్ కు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంనుంచి ప్రచారం ప్రారంభించి దూకుడు మీద ఉన్న పవర్ స్టార్ జ్వరంతో బాధపడుతున్నట్లు సమాచారం. దీంతో ప్రచారానికి మూడు రోజులు విరామం ఇచ్చారు. హైదరాబాద్ వెళ్లి, విశ్రాంతి తీసుకుని, తిరిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారని పార్టీ వర్గాలు చెప్పాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News