Sunday, February 23, 2025

పవన్‌కు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజుల నుంచి జ్వరం, దగ్గుతో బాధపడుతున్నాడు. పిఠాపురం నుంచి ఎంఎల్‌ఎగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. వారాహి విజయభేరి షెడ్యూలు ముందుస్తుగా ఖరారు కావడంతో శనివారం ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పవన్‌కు ఆరోగ్య బాగోలేకపోయిన వాయిదా వేయడం ఇష్టం లేకపోయిన పిఠాపురంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆదివారం శక్తిపీఠాన్ని సందర్శించుకున్న అనంతరం జనసేన-టిడిపి-బిజెపి నేతలతో సమావేశమయ్యారు. అత్యవసర సమావేశం కోసం పవన్ ఆదివారం హెలికాప్టర్‌లో హైదరాబాద్ వెళ్లారు. సోమవారం మళ్లీ పిఠాపురం చేరుకొని ఎన్నికల ప్రచారాన్ని చేపడుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News