Saturday, July 6, 2024

ఆ నేరస్థుడిపై పిడి యాక్ట్: సిపి మహేష్ భగవత్

- Advertisement -
- Advertisement -

CP-Mahesh-Bhagwat

 

హైదరాబాద్: అంతర్ రాష్ట్ర నేరస్థుడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. రాత్రి సమయాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేస్తున్న నిందితుడు పొలకి అప్పలనాయుడిని అరెస్ట్ చేశామని రాచకొండ సిపి మహేష్ భగవత్ తెలిపాడు. నిందితుడిపై 2019 నుంచి ఇప్పటివరకు 25 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. నిందితుడి నుంచి రూ.40 లక్షల విలువైన 725 గ్రాముల బంగారం, నాలుగు లక్షల నగదు, రెండు ఎల్‌ఇడి టివిలు, ఒక కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పిడియాక్ట్ నమోదు చేస్తున్నట్లు సిపి తెలిపాడు.

 

PD act on dangarable thief says CP Mahesh Bhagawath
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News