Thursday, September 19, 2024

షేఖ్ ముజిబర్ మన హీరో: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi pays tribute to Sheikh Mujibur Rahman

 

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు, బంగబంధు షేఖ్ ముజిబర్ రహ్మాన్ కు ప్రధాని మోడీ నివాళులర్పించారు. మానవ హక్కులు, స్వేచ్ఛకు ఆయన ఛాంపియన్ అని మోడీ కొనియాడారు. ఆయన భారతీయులందరికీ హీరో అన్నారు. ఈ నెల చివరన ముజిబ్ స్మారక ఉత్సవాలకు బంగ్లాదేశ్ తనను ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నానని ప్రధాని ట్విట్ చేశారు. బుధవారం ముజిబర్ జన్మదినం సందర్భంగా ప్రధాని ఆయన సేవల్ని గుర్తు చేశారు. మార్చి 26,27 తేదీల్లో ప్రధాని మోడీ బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. కరోనా మహమ్మారి తర్వాత ప్రధాని మోడీకది మొదటి విదేశీ పర్యటన కానున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News