Sunday, September 8, 2024

బెంగళూరు టెక్ సదస్సును ప్రారంభించనున్న ప్రధాని

- Advertisement -
- Advertisement -

PM Modi to inaugurate Bengaluru Tech Summit 2020

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ గురువారం బెంగళూరు టెక్ సదస్సు-2020ను ప్రారంభించనున్నారు. ఈ టెక్ సదస్సును ప్రధాని మోడీ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. కరోనా తర్వాత మానవాళికి ఎదురయ్యే సవాళ్లు, ఐటి, బయోటెక్నాలజీ అంశాలపై చర్చించనున్నారు. ఈ సదస్సుల్లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ పాల్గొనున్నారు. నేటి నుంచి మూడ్రోజుల పాటు బెంగళూరు టెక్ సదస్సు జరగనుంది.

PM Modi to inaugurate Bengaluru Tech Summit 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News