Friday, September 20, 2024

జైడన్ బయోటెక్ ను పరిశీలించిన ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

PM Modi visits Zydus Biotech Park in Ahmedabad

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ వ్యాక్సిన్ టూర్ శనివారం కొనసాగుతోంది. అహ్మదాబాద్ లోని జైడస్ బయోటెక్ ను ప్రధాని పరిశీలించారు. కరోనా వ్యాక్సిన్ తయారీ, పురోగతిపై సమీక్షించారు. అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ కు రానున్నారు ప్రధాని మోడీ. మధ్యాహ్నం ఒంటిగంటకు హకీంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అనంతరం భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని తెలుసుకోనున్నారు. తర్వాత హైదరాబాద్ నుంచి పుణేలోని సీరమ్ ఇనిస్టిట్యూట్ ను ప్రధాని సందర్శించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News