Saturday, February 22, 2025

రాష్ట్రంలో ముగిసిన రాష్ట్రపతి పర్యటన

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన ముగిసింది. శనివారం ఉదయం హకీంపేట విమనాశ్రయం నుంచి రాష్ట్రపతి ఢిల్లీకి పయనం అయ్యారు. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్రపతికి వీడ్కోలు పలికారు. శీతాకాల విడిది నిమిత్తం ఈ నెల 18న రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చారు. శుక్రవారం రాత్రి బొల్లారంలోని రాష్ట్ర‌ప‌తి నిల‌యంలో ఎట్‌హోం కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News