Saturday, April 26, 2025

బడ్జెట్ హైలైట్స్: ట్రాన్స్ పోర్ట్ రంగానికి ప్రాధాన్వత

- Advertisement -
- Advertisement -

హైదారాబాద్: పార్లమెంట్ లో ఐదవసారి బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్న ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్. ట్రాన్స్ పోర్ట్ రంగానికి ప్రాధాన్వత. 50 ఎయిర్ పోర్టులు, పోర్టుల పునరుద్ధరణ నగరాల్లో మౌలిక వసతుల కోసం అర్బన్ ఇన్ ఫ్రా ఫండ్. ఏడాదికి అర్ఠన్ ఇన్ ఫ్రా ఫండ్ 10 వేల కోట్లు కేటాయింపు. 75 వేల కోట్ల మౌలిక సదుపాయల కల్పన.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News