Sunday, February 23, 2025

అమలకు ప్రియాంక గాంధీ ఫోన్

- Advertisement -
- Advertisement -

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల షాక్‌కు గురైన సినీ హిరో అక్కినేని నాగార్జున సతీమణి అమలకు గురవారం ఉదయం కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకగాంధీ ఫోన్ చేసి మాట్లాడినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. బాధ్యతగల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి తమ కుటుంబ గౌరవాన్ని మంటగలిపారని ఈ సందర్భంగా అమల తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. జరిగిన సంఘటనకు తాము చింతిస్తున్నామని, దీనిపై తగిన చర్య తీసుకుంటామని అమలను ప్రియాంకగాంధీ బుజ్జగించినట్టు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News