Sunday, February 23, 2025

రాహుల్ త్రిపాఠి అర్ధ శతకం.. స్కోర్ 118/02

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో భాగంగా జరుగుతున్న పంజాబ్ కింగ్స్‌ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ లో రాహుల్ త్రిపాఠి (50) అర్ధ శతకం సాధించాడు. మోహిత్ ర‌థీ ఓవ‌ర్‌లో సిక్స‌ర్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. సన్ రైజర్స్ 15 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో మ‌ర్‌క్రం (19), త్రిపాఠి (51) పరుగులతో ఆటను కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News