Sunday, February 23, 2025

హయత్‌నగర్ లో వృద్ధురాలు హత్య….

- Advertisement -
- Advertisement -

హయత్‌నగర్: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం తొర్రూరులో సోమవారం ఉదయం దారుణం చోటుచేసుకుంది. దుండగులు వృద్ధురాలిని హత్య చేసి బంగారాన్ని దోచుకెళ్లారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేలిముద్రల ఆధారంగా గతంలో హయత్‌నగర్‌లో జరిగిన దొంగతనాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

Also Read: 2024కు గుదిబండ కానున్నాడా!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News