Tuesday, May 13, 2025

పెద్దపల్లిలో రోడ్డు ప్రమాదం: ఇద్దరు మహిళలు మృతి

- Advertisement -
- Advertisement -

రంగంపల్లి: పెద్దపల్లి జిల్లా రంగంపల్లి మండలంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు ఘటనా స్థలంలోనే చనిపోయారు. పలువురు మహిళలు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News