Sunday, September 8, 2024

వరుసగా ఎనిమిదో సారి రెపో రేటును మార్చని ఆర్ బిఐ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కీలక వడ్డీ రేటు(రెపో)ను 2023 ఫిబ్రవరి నుంచి 6.5 శాతంగానే ఉంచుతూ వస్తోంది భారత రిజ్వర్ బ్యాంక్(ఆర్ బిఐ) . మళ్లీ ఇప్పుడు జూన్ 7న రెపో రేటును మార్చకూడదని ఆర్ బిఐ నిర్ణియించింది. రెపో రేటును మార్చకపోవడం వరుసగా ఇది ఎనిమిదోసారి.

రేపో రేటు 6.5 శాతంను మార్చకూడదని మానెటరీ పాలిసీ కమిటీ(ఎంపిసి) నిర్ణయించిందని ఆర్ బిఐ గ్రవర్నర్ శశికాంత దాస్ తెలిపారు. ఇదిలావుండగా ఆర్ బిఐ వృద్ధి అంచనాను ఇప్పుడున్న 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News