Monday, April 21, 2025

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతిలో భక్తుల రద్దీ తగ్గినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. వెంకటేశ్వరస్వామిని శనివారం 62,856 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,115 మంది తలనీలాల మొక్కులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారికి హుండీ కానుకల రూపంలో రూ.2.21 కోట్ల ఆదాయం వచ్చినట్లు టిటిడి పేర్కొంది. కాగా, శ్రీవారి టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం పడుతుండగా, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడనున్నట్లు సమాచారం. తిరుమలలో జనవరి 2 నుంచి 11 వరకు వైకుంఠద్వార దర్శనం అమలు చేస్తున్న ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News