Sunday, February 2, 2025

రోహిత్ ఔట్

- Advertisement -
- Advertisement -

రాంఛీ: భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 6 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 20 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రోహిత్ శర్మ రెండు పరుగులు చేసి జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో ఫోక్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇంగ్లాండ్ ఇంకా 333 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో యశస్వి జైస్వాల్(16), శుభ్‌మన్ గిల్(01) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 353 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News