Sunday, February 23, 2025

12 సంవత్సరాలలోపు పిల్లలకు ఆర్‌టిసి ప్రత్యేక ఆఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ 12 సంవత్సరాలు లోపు పిల్లలకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న రూ.100 ట్రావెల్ యుజ్ లైన్ టికెట్ ధరను 12 సంవత్సరాల పిల్లలకు రూ.60లకు తగ్గించింది. సెలవు రోజుల్లో బాలబాలికలు ఈ టిఏవైఎల్ టికెట్‌ను కేవలం రూ.60కే కొనుగోలు నగరం నలుమూలల గల పలు పర్యాటక ప్రదేశాలు సందర్శించి ఆనందించాలని గ్రేటర్ హైదరాబాద్ ఆర్‌టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ఈ. యాదగిరి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News