Sunday, February 23, 2025

పచ్చిగా దోపిడీ చేసి బాబు జైలుకెళ్లారు: సజ్జల

- Advertisement -
- Advertisement -

అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చిగా దోపిడీ చేసి జైలుకు వెళ్లారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బలమైన సాక్ష్యాలు ఉండడంతో కోర్టు నమ్మి రిమాండ్ విధించిందని, నిస్సిగ్గుగా గాంధీ జయంతి రోజున బాబు నిరాహార దీక్ష చేస్తానంటున్నారని, ప్రజల కోసం ఏదైనా చేశారంటే అర్థం చేసుకోవచ్చని, కోర్టు నిజాలు నమ్మి రిమాండ్‌కు పంపితే నిరాహార దీక్షం చేయమేంటని సజ్జల ప్రశ్నించారు. ఎపిలో ఏం జరుగుతుందో ప్రజలు గమనించాలని సూచించారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి నిశబ్ధ విప్లవాన్ని తీసుకొచ్చారని ప్రశంసించారు.

Also Read: మహిళా కానిస్టేబుల్ హత్య…. 2 సంవత్సరాల తరువాత హెడ్ కానిస్టేబుల్ అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News