Sunday, February 23, 2025

ఎస్పీలో చేరిన కాంగ్రెస్ ఎమ్‌ఎల్‌ఎ అభ్యర్థి

- Advertisement -
- Advertisement -

 

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని అమ్రోహా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సలీంఖాన్ పోటీలో ఉన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి గురించి పార్టీ అగ్రనాయకత్వానికి వివరించడానికి ఆయన ప్రయత్నించారు. ఈమేరకు రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని కలవాలనుకున్నా పార్టీ ద్వితీయ శ్రేణి ఒప్పుకోలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆయన సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. కాంగ్రెస్‌లో సమన్వయ లోపం ఉన్నదని, అందుకే ఎస్పీలో చేరానని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News