Sunday, February 23, 2025

సంగారెడ్డిలో దంపతులను ఢీకొట్టిన కారు: భార్య మృతి

- Advertisement -
- Advertisement -

పోతిరెడ్డిపల్లి: సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న దంపతులను కారు మహిళ దుర్మరణం చెందింది. గాయపడిన భర్తను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: కెసిఆర్ చెప్పిన 13500 ఖాళీలు ప్రకటించాలి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News