Home Search
తెలంగాణ భవన్ - search results
If you're not happy with the results, please do another search
నరేంద్ర మోడి బిసిలకు చేసిందేమిలేదు : విహెచ్
హైదరాబాద్ : బిసి సామాజిక వర్గానికి చెందిన నరేంద్ర మోడి ప్రధాని అయినా బిసిలకు చేసిందేమి లేదని పిసిసి మాజీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. బుధవారం గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల...
అడవి బిడ్డల సంక్షేమమం దిశగా కృషి
సత్తుపల్లి: గిరిజన అభివృద్ధి ప్రధాత ముఖ్యమంత్రి కేసీఆర్ అని, గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య...
సిఎం కెసిఆర్తో అఖిలేష్ భేటీ
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ సిఎం, సమాజ్వాదీ పార్టీ జాతీ య అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సోమవారం రా ష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో ప్రగతిభవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా దేశం లో...
బిజెపిని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలి: అఖిలేశ్ యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిజెపి పార్టీని గద్దె దింపాలంటే విపక్షాలన్నీ ఏకం కావాలని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు.బిజెపిని గద్దె దించడమే విపక్షాల లక్ష్యమని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ...
పోడు భూములను సాగు భూములుగా అందిస్తున్నాం
మంచిర్యాల: దశాబ్దాలుగా గిరిజనులు చదును చేసిన పోడు భూములను సాగు భూములుగా మార్చి యాజమాన్య హక్కు కల్పిస్తూ వారికే అందిస్తున్నామని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. సోమవారం జిల్లాలోని...
పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి: కోదండరెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : రాజీవ్ గాంధీ హయాంలో పామాయిల్ ఆయిల్ ఉత్పత్తి ఇతర దేశాలకు అయ్యేదని, యూపీఏ హయాంలో పామాయిల్ రైతులకు సపోర్ట్ బాగా ఇచ్చిందన్నారు. ప్రస్తుతం పామాయిల్ రైతులకు మోడీ సర్కార్ మొండిచేయి...
నేడు హైదరాబాద్కు అఖిలేష్ యాదవ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోమవారం హైదరాబాద్ రానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారైంది. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టునకు చేరుకునే...
జులై 3 నుంచి మూడు రాష్ట్రాల్లో రాష్ట్రపతి ముర్ము పర్యటన
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 3 నుంచి 7 వరకు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రల్లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా రెండు కాన్వొకేషన్లలో పాల్గొనమే కాక, అణగారిన గిరిజన...
డాక్టర్ల జీవితాలు రాబోయే తరాలకు ఆదర్శవంతంగా ఉండాలి: డా. బండా ప్రకాష్
మనతెలంగాణ/హైదరాబాద్ : సమాజ శ్రేయస్సు కోసం, ముదిరాజ్ జాతి కోసం, మన ప్రగతి ఎక్కడ ఉందన్న దానిపై మనం నిరంతరం సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉందని శాసనమండలి డిప్యూటీ చైర్మన్, తెలంగాణ ముదిరాజ్...
ఈ నెల 16న విశాఖలో బిసిల మహా గర్జన : కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే -పార్లమెంటు ఎన్నికల నాటికి బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో...
ఈ సారి బస్సు యాత్రలోనే టిడిపి అభ్యర్థుల ప్రకటన
మన తెలంగాణ / హైదరాబాద్ : సాంకేతిక పరిజ్ఞానం వేగం పెరిగింది ఆ దిశలో ఐటిడిపి ప్రయాణిస్తూ క్షణాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం తెలుపుతూ ముందుకు వెళ్లాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు...
భవిష్యత్తు యువతరానిదే
బీదవారని కోటీశ్వరులుగా చేయడమే టిటిడిపి లక్ష్యం
కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ వెల్లడి
హైదరాబాద్ : తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ప్రజల ఆశీర్వాదాలు ఆదరణతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఆదరణ లభిస్తోందని తెలంగాణ...
రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం
రామకృష్ణాపూర్ : రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయ బావుటా ఎగరవేస్తారని ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. బుధవారం చెన్నూరు నియోజకవర్గం, క్యాతన్పల్లిలోని ఆయన...
విద్యుత్ అంతరాయాలు కలగకుండా చూడాలి: ఎన్డిసిఎల్ సిఎండి గోపాలరావు
హైదరాబాద్ : గిరి వికాసం లో దరఖాస్తు చేసుకున్న సర్వీసులను వెంటనే మంజూరు చేయాలని నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణా లిమిటెడ్( ఎన్పిడిసిఎల్ ) సిఎండి అన్నమనేని గోపాల్ అధికారులను...
కాలపరిమితి ముగిసిన పలు జిల్లాల టీఎన్జీవో కార్యవర్గాల రద్దు
నాంపల్లి : నగర టీఎన్జీవో సంఘం, సంగారెడ్డి, నారాయణపేట్, ఆసిఫాబాద్ జిల్లాల టీఎన్జీవో యూనియన్ల కార్యవర్గాలు రద్దయ్యాయి. వాటి కార్యవర్గాల మూడేళ్ల కాలపరిమితి గడువు ముగిసాయి. ఈ మేరకు తాత్కాలికంగా ఉద్యోగులతో కూడిన...
యూనివర్సిటీ వీసీలతో గవర్నర్ తమిళిసై సమావేశం
హైదరాబాద్ః తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లతో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సైందర్ రాజన్ సోమవారం రాజ్భవన్లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంతో ఉన్న సమస్యల...
బిసిల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి గంగుల
కాచిగూడ : బిసిల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ...
జూలైలో బస్సు యాత్ర ద్వారా టిటిడిపి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం
వీలైనన్నీ ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్
ఈ యాత్రతో డిసెంబర్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్ సన్నద్ధం
అవరమైన చోట అభ్యర్థులను ప్రకటిస్తాం
బస్సు యాత్రలోపే గ్రామస్థాయి వరకు పార్టీ కమిటీల...
వేగవంతంగా బియ్యాన్ని అప్పగించాలి
ధాన్యం అమ్మినా, కొన్నా కఠిన చర్యలు
రైస్ మిల్లర్ల సమీక్షలో చైర్మన్ సర్దార్ రవీందర్సింగ్
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని వేగవంతంగా మిల్లింగ్ చేసి కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రభుత్వానికి అప్పగించాలని పౌరసరఫరాల సంస్థ...
ఈసారి మానుకోటపై సైకిల్ జెండా ఎగరాలి : కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
హైదరాబాద్: పార్టీలో అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేసి ఈసారి మానుకోటలో సైకిల్ జెండాను ఎగురవేయాలని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సూచించారు. శనివారం ఎన్టీఆర్ భవన్లో మహబూబాబాద్...