Home Search
రచ్చ రవి - search results
If you're not happy with the results, please do another search
వాటాపై వాగ్యుద్ధం
కృష్ణా జలాలపై తెలుగు రాష్ట్రాల మధ్యన మాటల మంటలు!
50:50 నిష్పత్తిలో నీటిని పంచాల్సిందే: తెలంగాణ
శ్రీశైలం నుంచి ఏపి 34టిఎంసీలే వాడుకోవాలిః తెలంగాణ
532టిసీఎంలు ఎక్కడైనా వాడుతాం:ఏపి
గోదావరి మళ్లింపులో 45టిఎంసీలపైన రచ్చ
కుదరని వాటాలు...
బిజెపి ఉన్మాద రాజకీయం : కూనంనేని
హైదరాబాద్ : మేడ్చల్ నియోజకవర్గం, కాప్రా మండలం, జవహర్ నగర్ లో జరిగిన సిపిఐ బహిరంగ సభలో కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన ప్రసంగం కొనసాగిస్తూ మోడీ అనుసరిస్తున్న...
కలమెత్తిన గీత కార్మికుడు
తెలుగు విశ్వవిద్యాలయం 2020 సాహితీ పురస్కార గ్రహీతల చిట్టా లో ఓ మట్టిలో మాణిక్యం కనబడింది. ఈ గౌరవానికి ఎంపికైన తెల్ల బట్టల ప్రతిభావంతుల మధ్యన ఓ జిడ్డు మనిషి తళతళా మెరుస్తూ...
బిజెపి 104 ఎంసిడి సీట్లు గెలవడానికి గవర్నర్ తోడ్పడ్డారు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో బిజెపి 104 సీట్లను గెలువడానికి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తోడ్పడ్డారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం ఆరోపించారు. వినయ్ కుమార్ సక్సేనా తాము సమావేశమైనప్పుడు ఈ...
ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 కీలక వాగ్దానాలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు డిసెంబర్ నాలుగున ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), భారతీయ జనతా పార్టీ(బిజెపి) మధ్య రచ్చ మొదలయింది. మొత్తం 250 వార్డులకు...
తగవుల ‘సై’
నేనెప్పుడు అవమానింపబడలేదు. అయితే వేరే రాష్ట్రంలో తమ సోదరి అగౌరవానికి గురైతే తమిళనాడులో ఈ విధంగా కొందరు సంతోషించడం, స్పందించడం భావ్యమేనా? ఇది సరైన ఆలోచనా విధానం కాదు.
మురసొలి తొలి ఆర్టికల్పై
...
సంపాదకీయం: సమాజానికి మచ్చ
ఇరవై ఏళ్ల లోపు బడి పిల్లలు పబ్లలో తాగి తందనాలాడడం, అంది వచ్చిన అమ్మాయిలపై అత్యాచారాలకు పాల్పడడం మన సమాజాన్నే బోనులో నిలబెడుతున్న అంశం. ముఖ్యంగా అమితమైన ధనం, అధికారం గల సంపన్న...
రూ.8వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చాం: కవిత
కోరుట్ల: ప్రజలు కోరిన విధంగా కోరుట్ల, మెట్ పల్లి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశామని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శనివారం కోరుట్ల నియోజకవర్గం టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత...
దేశపాలనలో ‘దక్షిణ’ పాత్ర ఎంత?
పన్నుల విషయాని కొస్తే దక్షిణ పాడియావును పితికి పాలు ఉత్తరాదికి పంచుతున్నట్లే ఉంది. తెలంగాణ ప్రభుత్వం పన్నుల రూపంలో కేంద్రానికిచ్చిన సొమ్ములో 2014 నుండి ఎన్నడూ 50% దాటలేదు. మంత్రి కెటిఆర్ అంటున్నట్లు...