Home Search
వాణిజ్య సంస్థ - search results
If you're not happy with the results, please do another search
మాఫీల మతలబు
ప్రభుత్వరంగ బ్యాంకులు ఉన్నదెందుకంటే ప్రజాధనాన్ని కార్పొరేట్ పారిశ్రామిక, వాణిజ్య సంస్థల యాజమాన్యాలకు కట్టబెట్టి వాటి సేవలో తరించడానికే అని తడుముకోకుండా చెప్పవచ్చు. అవి వేల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని ఎగవేయడం, అందువల్ల...
వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేత
వుహాన్ : కరోనా వైరస్కు కేంద్ర బిందువైన చైనాలోని వుహాన్ నగరంలో పరిస్థితులు కుదుటపడ్డాయి. దీంతో బుధవారం అక్కడ లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేశారు. కరోనా కేసులు పూర్తిగా నియంత్రణలోకి రావడంతో వుహాన్లో లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు...
నిబంధనలు అతిక్రమిస్తే… శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమిస్తే శిక్షార్హులు
మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే తప్ప రాత్రి ఏడు నుంచి ఉదయం 6 వరకు బయటకు రావొద్దు
సాయంత్రం 6.30 గంటల నుంచి అన్నీ బంద్.. ఆసుపత్రులు, మెడికల్ షాప్లకు మినహాయింపు
నిత్యావసర వస్తువులు అందుబాటులో...
ఒక్కరోజే 63 కేసులు
దేశంలో 236కి చేరిన కరోనా పాజిటివ్లు
n మహారాష్ట్రలో అన్ని నగరాల్లో ఆఫీసులు బంద్ n ఢిల్లీలో మాల్స్ సహా వ్యాపారాలు మూసివేత n దేశవ్యాప్తంగా శనివారం అర్ధరాత్రి నుంచి రైళ్లు నిలిపివేత n...
కరోనా ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో చికెన్ వ్యాపారం కుదేలు…!
హైదరాబాద్ : కరోనా ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాలలో చికెన్ వ్యాపారం కుదేలైంది. వ్యాపారులు చికెన్ ధరలను అమాంతం తగ్గిం చేస్తున్నారు. ఎంతగా అంటే ఇప్పటి వరకు కనివినీ ఎరుగని రీతిలో రూ.100కే మూడు...
హైదరాబాద్ను సందర్శించిన ఫిలిప్పీన్స్ మహిళా వ్యాపార ప్రతినిధి బృందం
హైదరాబాద్: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) యొక్క ప్రముఖ సభ్యులు, దేశంలోని వ్యాపార మహిళల అత్యున్నత స్థాయి ఫిలిప్పీన్ ఉమెన్స్ ఎకనామిక్ నెట్వర్క్ (ఫిల్వెన్), ఇరు పక్షాల నుండి విశిష్ట మహిళా నాయకులతో...
హైదరాబాద్లో అనుభవ కేంద్రాన్ని ప్రారంభించిన బ్రిక్ అండ్ బోల్ట్
హైదరాబాద్: వినియోగదారుల కేంద్రీకృత పరిష్కారాలకు గుర్తింపు పొందిన భారతదేశంలోని ప్రముఖ సాంకేతిక ఆధారిత నిర్మాణ రంగ కంపెనీ బ్రిక్&బోల్ట్, హైదరాబాద్లో తమ సరికొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ (ఈసీ)ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ప్లాట్ నెం.1-98/75a-75b,...
కొండారెడ్డి పల్లి ఇక మోడల్ విలేజ్
పూర్తిస్థాయి సోలార్ గ్రామంగా మారనున్న సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం
100 శాతం సౌరశక్తి గ్రామంగా కొండారెడ్డిపల్లిని ప్రోత్సహించాలని నిర్ణయం
ప్రక్రియను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం
గ్రామంలో పర్యటించి ఇంటింటి సర్వే చేపట్టిన అధికారులు
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో...
శరవేగంగా ‘ఫ్యూచర్ సిటీ’ పనులు!
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఫ్యూచర్ సిటీ, నెట్ జీరో సిటీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్కు దక్షిణంగా మొత్తం 10,124 ఎకరాల్లో ఇవి నిర్మితం కానున్నాయి. భవిష్యత్ నగరం(ఫ్యుచర్ సిటీ)లో...
చెరవీడిన చెరువు
మూడు చెరువుల్లో ఆక్రమణలు నేలమట్టం
దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా
ఉద్రిక్తతల మధ్య మాదాపూర్, అమీన్పూర్, దుండిగల్ పరిధిలో భారీ భవంతులు, డూప్లెక్స్
విల్లాలు, అక్రమ లే అవుట్లు కూల్చివేత
జయభేరి కన్స్ట్రక్షన్స్కు నోటీసులు
గచ్చిబౌలిలోనూ ఆక్రమణదారులకు తాఖీదులు
మనతెలంగాణ/అమీన్...
కృత్రిమ మేథతో ఫ్యూచర్ సిటీ
అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును ఆవిష్కరిద్దాం
విప్లవాత్మక మార్పులకు హైదరాబాద్లా ఏ నగరమూ సిద్ధంగా లేదు
ముచ్చర్లలో 200 ఎకరాల్లో ఏర్పాటు చేస్తాం
ప్రతి ఇన్నోవేషన్ ప్రపంచానికి ఉపయోగపడాలి
హెచ్ఐసీసీలో ఏఐ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
సదస్సులో...
అమెరికా వ్యూహానికి ఉక్రెయిన్ బలి
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అగ్ర రాజ్యంగా అవతరించినప్పటి నుంచి ఈ 80 సంవత్సరాల కాలంలో వారి ప్రయోజనాలకు అనేక దేశాలు బలయ్యాయి. ఆ వరుసలో ఇప్పటి వంతు ఉక్రెయిన్ది అవుతున్నది....
సింగపూర్.. ఓ గ్లోబల్ మోడల్: ప్రదాని మోడీ
సింగపూర్: ప్రపంచవ్యాప్త స్ఫూర్తిదాయక వేదికగా సింగపూర్ నిలుస్తుందని భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రశసించారు. సింగపూర్లో పర్యటన సందర్భంగా ఆయన గురువారం దేశ ప్రధాని లారెన్స్ వాంగ్తో సమావేశం అయ్యారు. సింగపూర్ 4జి...
సెప్టెంబర్లో 3 రోజుల పాటు రాహుల్ గాంధీ యుఎస్ పర్యటన
లోక్సభలోని ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సెప్టెంబర్ 8 నుంచి 10 వరకు యుఎస్లో పర్యటించనున్నారు. రాహుల్ వాషింగ్టన్ డిసి, డల్లాస్, టెక్సాస్ విశ్వవిద్యాలయంలో పలు ముఖాముఖి కార్యక్రమాల్లో పాల్గొంటారు. జూన్లో లోక్సభలో...
చట్టబద్ధత లేకున్నా జనామోదం
హైదరాబాద్లో ప్రకృతి సిద్ధ జలవనరులను పూర్వస్థితికి పునరుద్ధరించి పర్యావరణ సమతుల్యతను కాపాడాలనే సదాశయంతో ఏర్పడిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మోనిటరింగ్ ఏజెన్సీ) బుల్డోజర్ కూల్చివేతలపై రాష్ట్రంలోనే గాక దేశవ్యాప్తంగా...
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టొయోటా కిర్లోస్కర్ మోటర్ భాగస్వామ్యం
బెంగుళూరు: వినూత్న పరిష్కారాల ద్వారా వినియోగదారుల అనుభవాలను మెరుగుపరచడంతో పాటుగా కారు యాజమాన్య అనుభవాలను క్రమబద్ధీకరించాలనే తమ నిరంతర ప్రయత్నంలో భాగంగా టొయోటా కిర్లోస్కర్ మోటర్ (టికెఎం) నేడు వినియోగదారులకు సమగ్రమైన వాహన...
వచ్చే నెల న్యూయార్క్లో మెగా కమ్యూనిటీ సభకు ప్రధాని మోడీ
24 వేల మందికి పైగా భారతీయులు హాజరుకు సిద్ధం
సభా స్థలిలో 15 వేల మందికే చోటు
అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని వారాల ముందు సభ
న్యూయార్క్ : ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెల...
ఇన్ఫోసిస్ మీద కేసు దాఖలు చేసిన కాగ్నిజెంట్
న్యూఢిల్లీ: ఐటి మేజర్ కాగ్నిజెంట్ యొక్క అనుబంధ సంస్థ ట్రైజెట్టో, బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న ఇన్ఫోసిస్పై వాణిజ్య రహస్యాలు, హెల్త్ కేర్ ఇన్సూరెన్స్ సాఫ్ట్ వేర్కు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించిందని ఆరోపిస్తూ...
లంకలో రాజుకున్న ఎన్నికల వేడి
ద్వీపదేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల వేడి రాజుకుంది. దేశాధ్యక్ష పదవి కోసం 39 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఐదేళ్ల క్రితం 2019లో జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా గొటబాయ రాజపక్స గెలవగా, ఆ తర్వాత...