Saturday, September 21, 2024
Home Search

వాణిజ్య సంస్థ - search results

If you're not happy with the results, please do another search

రామ్‌దేవ్ బాబాపై ధిక్కరణ కేసు మూసివేత

న్యూఢిల్లీ : తప్పుదారి పట్టిస్తున్న వాణిజ్య ప్రకటనల కేసులో యోగా గురు బాబా రామ్‌దేవ్, ఆయన సహాయకుడు బాలకృష్ణ, పతంజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సమర్పించిన క్షమాపణను సుప్రీం కోర్టు అంగీకరించిన పిదప వారిపై...

దూరమవుతున్న ఇరుగుపొరుగు

పదేళ్ల పాలనలో ప్రధాని నరేంద్ర మోడీ సాధించిన విజయాలలో అత్యంత ప్రభావంతమైన విదేశాంగ విధంగా ఒకటిగా భావిస్తూ వస్తున్నాము. అయితే మన విదేశాంగ విధానం మౌలికమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల వరుసగా జరుగుతున్న...

అమెరికా పర్యటనకు వెళ్లిన సిఎం రేవంత్‌రెడ్డికి కెటిఆర్ శుభకాంక్షలు

పెట్టుబడుల ఆకర్షణ కోసం అమెరికాతో పాటు దక్షిణ కొరియాలో పర్యటించేందుకు బయలుదేరి వెళ్లిన తెలంగాణ ప్రతినిధి బృందానికి బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ...

విజయవాడలో ఆర్థిక, పెట్టుబడుల రౌండ్‌టేబుల్‌ సమావేశం

విజయవాడ: ఢిల్లీలోని యుఎఇ రాయబార కార్యాలయం, యుఎఇ-ఇండియా సిఇపిఎ కౌన్సిల్ (యుఐసిసి), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆర్థిక, పెట్టుబడుల రౌండ్‌టేబుల్‌ సమావేశంను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారతదేశంలోని యుఎఇ రాయబారి...

రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఎసిబికి పట్టుబడ్డ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్

హైదరాబాద్: పంజాగుట్ట సర్కిల్-I, హైదరాబాద్ ఉప వాణిజ్య పన్నుల విభాగపు అధికారి శ్రీధర్ రెడ్డి రెండు లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసి తీసుకుంటుండగా ఎసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఒక...

సిఐడికి జిఎస్‌టి స్కామ్?

మన వాణిజ్య పన్నుల శాఖలో జరిగిన కుంభకోణాన్ని ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించింది. ఈ వ్యవహారంలో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ కీలకంగా వ్యవహారించినట్టు ఇప్పటికే సిసిఎస్ ఆధారా లు సేకరించింది. ఈ కేసు...

చిదిమేసిన వరద

భారీ వర్షాలకు అతలాకుతలం అవుతున్న ఢిల్లీలో మరొక విషాదం చోటు చేసుకుంది. రాజేందర్ నగర్ ప్రాంతంలోని ఒక ఐఎఎస్ కోచింగ్ సెంటర్ బేస్‌మెంట్‌లోకి వరద పోటెత్తడంతో విద్యార్థులు చిక్కుకుపోయారు. వెంటనే రంగంలోకి దిగిన...

ప్రతి వర్గాన్నీ బలోపేతం చేసే బడ్జెట్: ప్రధాని మోడీ

ప్రతి వర్గాన్నీ బలోపేతం చేసే బడ్జెట్ సౌభాగ్య పథంలోకి పేదలు, రైతులు, గ్రామాలు యువతకు అపరిమిత అవకాశాలు విద్య, నైపుణ్యాలకు ప్రోత్సాహం 2024 బడ్జెట్‌పై ప్రధాని మోడీ న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2024...
Mudra loan limit is Rs. 20 lakhs increase

ముద్ర రుణాల పరిమితి రూ. 20 లక్షలకు పెంపు

న్యూఢిల్లీ: దేశంలో వాణిజ్యవేత్తలను ప్రోత్సహించేందుకు ముద్ర రుణాలను గరిష్ఠ పరిమితిని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ప్రకటించారు. తరుణ్...
Telugu rasi phalalu

వార ఫలాలు 21-07-2024 నుండి 27-07-2024 వరకు

మేషం:   మేషరాశి  వారికి ఈ వారం చెప్పుకోదగిన స్థాయిలో పురోగతి ఉంటుంది.కెరియర్‌ పరంగా స్టెబిలిటీ లేదు అని బాధపడేవారికి  మంచి స్టెబిలిటి వచ్చే పరిస్థితి గోచరిస్తుంది.వృత్తి ఉద్యోగాలపరంగా మీరు తీసుకున్న నిర్ణయాలు సానుకూల...
Centre Govt of India has approved to Vadhavan port

వాధవన్ పోర్టుతో జలరవాణా జోరు

ప్రధాన మంత్రి ‘గతిశక్తి’ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని దహను తాలూకాలో ఉన్న వాధవన్ వద్ద కొత్త మేజర్ ఓడరేవు నిర్మాణానికి 19 జూన్ 2024న భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది....
Telangana Govt Said Runa mafi implement from july 18

రేపే లక్ష రుణమాఫీ

రైతుల ఖాతాల్లో ఈనెల 18వ తేదీ సాయంత్రంలోపు రూ.లక్ష వరకు డబ్బులు జమ కానున్నట్లు సిఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలోనే రైతు వేదికల్లో రుణమాఫీ లబ్ధిదారులతో సంబురాలు ఉంటాయని, ఈ వేడుకల్లో...
Sridhar Babu inaugurated Global IT Center in Hyderabad

హైదరాబాద్‌లో గ్లోబల్ ఐటి సెంటర్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్: మెడికల్ టెక్నాలజీలో గ్లోబల్ లీడర్ అయిన ‘మెడ్‌ట్రానిక్’ను హైదరాబాద్‌లోని మెడ్‌ట్రానిక్ ఇంజినీరింగ్ & ఇన్నోవేషన్ సెంటర్ (MEIC)లో తన కొత్త గ్లోబల్ ఐటీ (GIT) సెంటర్‌ను తెలంగాణ ప్రభుత్వ ఐటీ, పరిశ్రమలు...
PM Modi Meets Putin

తుపాకుల మోతలో శాంతి చర్చలు వృథా

మాస్కో: బాంబులు, తుపాకులు, తూటాల మధ్య శాంతి చర్చలు ఫలించవని, ఏ వివాదానికైనా యుద్ధ రంగంలో పరిష్కారం సాధ్యం కాదని ప్ర ధాని నరేంద్ర మోడీ మంగళవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్...
Telangana Govt cancelled ODs in transport department

తెలంగాణ వివిధ కార్పొరేషన్లకు నూతన ఛైర్మన్ల నియామకం

హైదరాబాద్: పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకంపై ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. 35 మంది ఛైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వం జివొ విడుదల చేసింది. రెండో రోజుల్లో కార్పొరేషన్ ఛైర్మన్లు బాధ్యతలు చేపట్టనున్నారు. మార్చి 15నే...
Jio Tv OS

తొలి దేశీయ స్మార్ట్ టివి ఆపరేటింగ్ సిస్టంను టెస్ట్ చేస్తున్న రిలయన్స్ !

హైదరాబాద్: రిలయన్స్ ఇండస్ట్రీస్ దీపావళి నాటికి టెలివిజన్‌లను వాణిజ్యపరంగా ప్రారంభించడం కోసం... దేశంలో మొట్టమొదటి దేశీయంగా అభివృద్ధి చేసిన స్మార్ట్ టెలివిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ (OS)ని పరీక్షించడం ప్రారంభించిందని ఇద్దరు పరిశ్రమ అధికారులు...
Revanth Reddy and Chandrababu Meeting on July 6

6న తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ

జూలై 6న తెలుగు రాష్ట్రాల సీఎంల కీలక భేటీ హైదరాబాద్ లోని ప్రజాభవన్ వేదికగా చర్చలు ఏర్పాట్లు చేస్తోన్న అధికార యంత్రాంగం అజెండా సిద్ధం చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం విభజన సమస్యలను కలిసి పరిష్కరించుకుందాం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖపై...
Indians jailed in US billion dollar scam

అమెరికాలో బిలియన్ డాలర్ల స్కామ్‌లో భారతీయులకు జైలు

వాషింగ్టన్ : అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్తలు బిలియన్ డాలర్ల స్కామ్‌కు పాల్పడినట్టు తేలడంతో జైలు శిక్ష పడింది. ఒకప్పుడు చికాగో లోనే అత్యంత వేగంగా ఎదిగిన స్టార్టప్ మోసాలకు పాల్పడినట్టు న్యాయస్థానం...

42మంది ఐఎఎస్‌ల బదిలీ

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మ రోసారి భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రా ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఒకేసారి 42 మంది ఐఏఎస్‌లు స్థానచలనం కలిగిస్తూరాష్ట్ర సిఎస్ శాంతికుమారి...
Transfers in Telangana Commercial Tax Department

రాష్ట్రంలో 44 మంది ఐఎఎస్‌ల బదిలీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఎఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఎఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. 1.పశసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శ- సవ్యసాచి ఘోష్ 2.కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య...

Latest News