Saturday, April 26, 2025

షకీల్‌పై హత్యాయత్నం కేసు… నిందితులు పోలీస్ కస్టడీకి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ షకీల్‌పై హత్యాయత్నం కేసులో విచారణను వేగవంతం చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రెంజల్ బేస్ కాలనీలో వారం రోజుల క్రితం అభివృద్ధి పనులకు వెళ్తండగా ఎంఎల్‌ఎ షకీల్‌ను ఎంఐఎం నేతలు అడ్డుకున్నారు. ఎంఐఎం నేతలు అల్తాప్, నవీద్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

Also Read: నా మీద జరిగిన దాడి.. ప్రపంచంలో ఏ నాయకుడి మీద జరగలేదు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News