Sunday, February 23, 2025

చనిపోయిన బిడ్డకు ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారు: అప్సర తల్లి అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో ఆమె తల్లి అరుణ స్పందించారు. అప్సరకు పెళ్లయిందా? లేదా? అనే గతం గురించి అవసరం లేదని అప్సర తల్లి అరుణ పేర్కొన్నారు. ప్రస్తుతం జరిగిన ఘటన మీద దృష్టి పెట్లాలన్నారు. చనిపోయిన బిడ్డకు ఆత్మశాంతి లేకుండా చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అప్సర తిరిగివస్తుందని భావించా.. చివరకు శవమై తేలిందని అరుణ కన్నీరుమున్నీరయ్యారు. నా కుమారైను చంపిన సాయికృష్ణను భగవంతుడే శిక్షిస్తాడని ఆమె తెలిపారు. సొంత మేనకొడలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న పుజారి సాయికృష్ణ ఆమెను దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News