లక్నో: తన తోబుట్టువులు, బంధువులు అంతా ‘బహుజన్ సమాజ్ ’భాగస్తులేనని ఆ పార్టీ చీఫ్ మాయావతి సోమవారం అన్నారు. ఆమె విలేకరులతో మాట్లాడుతూ ‘ఎవరైనా సరే బహుజన్ సమాజ్(బిఎస్పి) కోసం పనిచేస్తే వారిని ప్రమోట్ చేస్తాను, ఇందులో బంధుత్వం ఏదీ అడ్డు రాదు’ అన్నారు. ‘నేను బతికి ఉన్నంత వరకు పార్టీని తోబుట్టువులు, బంధువులు బలహీనపరచడాన్ని ఆమోదించను. నా తోబుట్టువులు, బంధువులు కేవలం పార్టీ భాగస్తులే. ఆమె తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను పార్టీ అన్ని పదవుల నుంచి తప్పించడంతో, ఆమె తాజా వ్యాఖ్యలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా బిఎస్పి వ్యవహారాలు చూసుకునేందుకు మాయావతి తన సోదరుడు ఆనంద్ కుమార్, రామ్జీ గౌతమ్లను జాతీయ కోఆర్డినేటర్లుగా నియమించారు. ప్రధాని నరేంద్ర మోడీ గురించి మాట్లాడుతూ ఆమె ‘ప్రధాని ఎప్పుడూ తాను పేదరికాన్ని అనుభవించానని చెప్పుకుంటారు. కానీ దళితులు, నిర్లక్ష్యానికి గురైన ఇతర నిమవర్గాలు ఎదుర్కొన్నటువంటి కుల
తోబుట్టువులు, బంధువులు అంతా ‘బహుజన్ సమాజ్’ భాగస్తులే: మాయావతి
- Advertisement -
- Advertisement -
- Advertisement -