Thursday, September 19, 2024

సీతారామ ప్రాజెక్టు ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు

- Advertisement -
- Advertisement -

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్-2 ను తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ పంప్ హౌస్ నిర్మాణం పూర్తి కావడంతో ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు పంప్ హౌస్ ను మంత్రులు పరిశీలించారు, అంతేకాక వారు పుసుగూడెం, కమలాపురం పంప్ హౌస్ ల వద్ద పర్యటించారు. అనంతరం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న సీతారామ ప్రాజెక్టు పంప్ హౌస్-2 ట్రయల్ రన్ ను ప్రారంభించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News