Sunday, February 23, 2025

ఓటమి దిశలో స్మృతి ఇరానీ

- Advertisement -
- Advertisement -

అమేథి: కాంగ్రెస్ కు కంచుకోటైన అమేథీలో ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. అక్కడ బిజెపి తరఫున పోటీ చేస్తున్న స్మృతి ఇరానీ ఓటమి దిశలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ 28000 ఆధిక్యతతో కొనసాగుతున్నారు.

గతంలో కాంగ్రెస్ కు కంచుకోటగా భావించే అమేథిలో స్మృతి ఇరానీ , కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ఓడించారు. కాగా ఇందిరా గాంధీ కుటుంబానికి విధేయుడైన కిశోరీ లాల్ శర్మను కాంగ్రెస్ అధిష్ఠానం అమేథీ నుంచి బరిలోకి దింపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News