Saturday, February 22, 2025

శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాళహస్తిలోని ఏరియా ఆస్పత్రిలో ఒపి విభాగం వద్ద నాగుపాము కలకలం సృష్టించింది. రోగులు, వారి కుటుంబీకులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రి సిబ్బంది సమాచారం మేరకు అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని నాగుపాము బంధించారు. నాగుపామును అటవీ ప్రాంతంలో సిబ్బంది విడిచిపెట్టారు. దీంతో రోగులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: కేరళలో అమెరికన్ మహిళపై అత్యాచారం: ఇద్దరి అరెస్టు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News