Sunday, February 23, 2025

రెండు వికెట్లు కోల్పోయిన సఫారీలు 7/2

- Advertisement -
- Advertisement -

పెర్త్: టి20 ప్రపంచ కప్‌లో భాగంగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో దక్షిణాప్రికా రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఏడు పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. అర్షదీప్ సింగ్ ఒకే ఓవర్లలో క్వింటన్ డికాక్, రిలే రసో వికెట్లను తీశాడు. భారత జట్టు తొలత బ్యాటింగ్ చేసి సపారీల ముందు 134 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News