Sunday, February 23, 2025

నిన్న శ్రీవారి హుండీకి రూ.4.06 కోట్ల ఆదాయం

- Advertisement -
- Advertisement -

 

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామి వారి దర్శనం కోసం భక్తుల 14 కంపార్టుమెంట్లలో ఎదురుచూస్తున్నారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతోంది. శుక్రవారం స్వామి వారిని 59,695 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,286 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ.4.06 కోట్ల ఆదాయం వచ్చిందని టిటిడి అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News