Saturday, February 22, 2025

వైట్‌హౌస్‌లో స్టేట్ డిన్నర్‌కు మోడీ

- Advertisement -
- Advertisement -

 

అమెరికా: వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు స్టేట్ డిన్నర్ ఏర్పాటు చేశారు. స్టేట్ డిన్నర్‌కు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. డిన్నర్‌కు మైక్రోసాఫ్ట్ సిఇఒ సత్యనాదెండ్ల దంపతులు, గూగుల్ సిఇఒ సుందర్ పిచాయ్ దంపతులు, అడోబ్ సిఇఒ శంతను నారాయణ్ దంపతులు వచ్చారు.

Also Read: మురిసిన పేద

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News