Sunday, February 23, 2025

ఉరి వేసుకుని విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్: ఉరి వేసుకుని ఓ విద్యార్థి ఆత్మ హ త్య చేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటన అబ్దుల్లా పూ ర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి భువన గిరి జిల్లా చౌటుప్పల్ మండలం జేకేసారం గ్రామా నికి చెందిన పందుల శ్రీధర్ కుమారుడు పందుల రంజిత్ కుమార్ (13) అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాట సింగారంలోని మహాత్మా జ్యోతి రాబాపూలే తెలంగాణా బి. సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. మంగళవారం ఉదయం హాస్టల్ బెడ్ ఐరన్ రాడుకి టవల్‌తో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News