Tuesday, September 17, 2024

నీట్-యుజి 2024పై సుప్రీంకోర్టు తీర్పు

- Advertisement -
- Advertisement -

పవిత్రత తాలూకు వ్యవస్థాగత ఉల్లంఘన జరగలేదు కానీ ఎన్ టిఏ తప్పనిసరిగా అవకతవకలకు దూరంగా ఉండాలి

న్యూఢిల్లీ: పరీక్షా విధానంలోని లోపాలను నిపుణుల కమిటీ తప్పక సరిదిద్దాలని సుప్రీంకోర్టు పేర్కొంది. నీట్-యుజి 2024 పరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదా ఎన్ టిఏ  చేసిన అవకతవకలను  తప్పక నివారించాలని ఆగస్టు 2( శుక్రవారం) సుప్రీంకోర్టు పేర్కొంది. జాతీయ పరీక్షలో ఇటువంటి “ఫ్లిప్-ఫ్లాప్‌లు” విద్యార్థుల ప్రయోజనాలకు ఉపయోగపడవని పేర్కొంది. పేపర్ ఆరోపణలు మరియు పరీక్షలో ఇతర అవకతవకలపై తీవ్ర వివాదం ఉన్నప్పటికీ, 2024 నీట్-యుజి  మెడికల్ ప్రవేశ పరీక్షను రద్దు చేయకపోవడానికి కారణాలతో కూడిన తీర్పును సుప్రీం కోర్టు ప్రకటిస్తోంది.

భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం, పరీక్షా విధానంలోని లోపాలను నిపుణుల కమిటీ తప్పక సరిదిద్దాలని పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News