Sunday, February 23, 2025

ఆరేళ్ల చిన్నారిపై టిడిపి కార్యకర్త అత్యాచారం

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం చోటుచేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై టిడిపి కార్యకర్త శ్రీధర్ అత్యాచారం చేశాడు. పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. నిందితుడు శ్రీధర్‌ను స్థానికులు చితకబాదారు. టిడిపి కార్యకర్త శ్రీధర్‌ పై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News