Saturday, April 12, 2025

అశ్విన్ ఔట్…. టీమిండియా 408/8

- Advertisement -
- Advertisement -

రాజ్‌కోట్: సౌరాష్ట్ర క్రికెట్ అసోషియేషన్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 121 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 408 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రవిచంద్రన్ అశ్విన్ 37 పరుగులు చేసి రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో జేమ్స్ అండర్సన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురెల్(39), జస్ప్రీత్ బుమ్రా(0) బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News