Monday, February 24, 2025

జడేజా సెంచరీ… టీమిండియా 468/7

- Advertisement -
మొహాలీలో భారత్-శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 112 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 468 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. రెండో రవీంద్ర జడేజా సెంచరీతో కదంతొక్కాడు. ఆరు వికెట్ పై రవీంద్ర జడేజా, అశ్విన్ 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రవీచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ప్రస్తుతం క్రీజులో జడేజా(102), జయంత్ యాదవ్ (02) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. శ్రీలంక బౌలర్లలో లక్మల్, లసిత్ ఎంబూల్ డనియా చెరో రెండు వికెట్లు తీయగా ఫెర్నాండో, కుమారా, ధనుంజయ్ దిసిల్వా తలో ఒక వికెట్ తీశారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News