Friday, April 11, 2025

ఎసిబికి చిక్కిన సంగెం తహశీల్దార్

- Advertisement -
- Advertisement -

 

సంగెం: హనుమకొండ జిల్లా సంగెం తహశీల్దార్ ఎసిబి వలకు చిక్కుకున్నాడు. సంగెం తహశీల్దార్ రాజేంద్రనాథ్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ ఎసిబికి చిక్కాడు. హనుమకొండ నంది హిల్స్ లోని తన నివాసంలో తహశీల్దార్ రాజేంద్రనాథ్ ను వలపన్ని పట్టుకున్న ఎసిబి అధికారులు పట్టుకున్నారు. తహశీల్దార్ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News