Friday, April 25, 2025

విద్యార్థినితో అసభ్యప్రవర్తన…. అత్తాపూర్ లో ఉద్రిక్తత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అత్తాపూర్ ఎస్‌ఆర్ డిజి స్కూల్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎనిమిదో తరగతి విద్యార్థినితో పిఇటి అసభ్యంగా ప్రవర్తించాడు. స్కూల్ ప్రిన్సిపాల్, టీచర్లపై విద్యార్థిని బంధువులు దాడి చేశారు. ఫర్నిచర్, కంప్యూటర్లను బంధువులు ధ్వంసం చేశారు. పిఇటి పరారీలో ఉన్నట్టు సమాచారం. పోలీసులు అక్కడికి చేరుకొని పిఇటిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Also Read: పాముతో ప్రేమలో పడిన ఆవు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News