Saturday, April 12, 2025

ఆలయంలో విగ్రహాలు చోరీ

- Advertisement -
- Advertisement -

అయిజ : మండల పరిధిలోని వేణిసొంపురం గ్రామంలో శ్రీ సంతాన వేణు గోపాల స్వామి ఆలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విగ్రహాలను చోరీ చేశారు. ఆలయ ధర్మకర్తలు పట్టణ పోలీస్టేషన్ ఎస్‌ఐ నరేష్‌కు ఫిర్యాదు చేశారు.సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ తమ సిబ్బందితో కలసి ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. పురాతన విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాలుపడ్డారని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ తెలిపార

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News