Saturday, April 26, 2025

అమరుల త్యాగాలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -

పిట్లం: అమరవీరుల త్యాగాలు మరువలేనివని ఎంపీపీ కవితా విజయ్ అన్నారు. గురువారం పిట్లం మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ అమరవీరుల దినోత్సవం జరుపుకున్నారు. అమరవీరుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ లకా్ష్మరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News