Friday, October 18, 2024

మధ్యప్రదేశ్‌లో పేదలకు ఉచితంగా మూడు నెలల రేషన్

- Advertisement -
- Advertisement -

Three months free Ration for poor in Madhya Pradesh

భోపాల్ : కొవిడ్ కేసులు పెరుగుతున్నందున అర్హులైన పేదలకు మూడు నెలల పాటు ఉచితంగా రేషన్ ఇవ్వనున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రాణాధార ఔషధాలను బ్లాక్‌మార్కెట్‌లో విక్రయించే వారిపై జాతీయ భద్రతా చట్టం కింద చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన తరువాత ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ వివరాలు తెలియచేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News