Friday, September 20, 2024

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

- Advertisement -
- Advertisement -

Three terrorists killed in encounter At Shopian

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో బుధవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటరలో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులు హతం అయ్యారు. పోషియాన్ జిల్లా ఈ చోలన్ గ్రామం వద్ద ఉగ్రవాదుల ఉనికిపై సమాచారం అందగా, జమ్ముకశ్మీర్ పోలీసులు, ఆర్మీ, సిఆర్‌పిఎఫ్ బలగాలతో కలిసి కార్డన్ సెర్చి చేపట్టారు. ఉగ్రవాదులు ఎదురుపడగానే భద్రతా బలగాలు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ముగ్గురు గుర్తు తెలియని ఉగ్రవాదులు మృతి చెందారని జమ్ముకశ్మీర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. ఉగ్రవాదుల కోసం ఇంకా గాలింపు జరుగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News