Thursday, April 24, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల తిరుపతి దేవస్థానంలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. వెంకన్న సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. శుక్రవారం శ్రీవారిని 62,593 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,517 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమలలో శ్రీవారం హుండీ ఆదాయం రూ.4.31 కోట్లు వచ్చినట్లు టిటిడి ప్రకటించింది. వరస సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News