Monday, March 10, 2025

శ్రీవారి దర్శనానికి 13 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. దీంతో వెంకన్న సర్వదర్శనానికి 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. బుధవారం శ్రీవారిని 69,191 మంది భక్తులు దర్శించుకోగా 22,295 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రూ.3.6 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News