- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం కోసం 12 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 69,746 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,649 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.27 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.
- Advertisement -