Tuesday, March 11, 2025

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు.. కంపార్టుమెంట్లన్నీ ఫుల్

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పడుతోందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో అన్ని కంపార్టుమెంట్లు నిండి పోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి ఎటిసి వరకు భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం శ్రీవారి 74,502 మంది భక్తులు దర్శించుకున్నారు. 38,052 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. తిరుమలతో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చిందని టిటిడి ఆలయ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News