Friday, July 5, 2024

తిరుమలలో తగ్గిన రద్దీ.. దర్శనానికి 6 గంటల సమయం

- Advertisement -
- Advertisement -

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ సాదారణంగా ఉంది. తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు భక్తులు.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 8 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ ఎస్‌ఎస్‌డి దర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా.. రూ.300 ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.

ఇక, మంగళవారం శ్రీవారిని 67,398 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఇక, స్వామివారికి 26,512 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక, శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.09 కోట్లు వచ్చినట్లు టిటిడి అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News